Category: Telangana

మేఘాలయలో అక్రమంగా మైనింగ్.. బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం.. 16 మంది మృతి

మేఘాలయలో అక్రమంగా కోల్ మైనింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 16 మంది మరణించి ఉండొచ్చని తెలుస్తోంది. మేఘాలయ, ఈస్ట్ జైంటియా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్తానిక తంగ్స్కు ఏరియాలో బొగ్గు కోసం…

ఇందుర్తిలో మద్యం సేవించి పాఠశాలకు హాజరైన విద్యార్థులు

చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు తనిఖీ చేశారు. కాగా…